పాపం.. మహిళా పైలట్!
- December 26, 2016
అఫ్ఘానిస్థాన్ వైమానిక దళంలో మొట్టమొదటి మహిళా పైలట్గా ఆమె గుర్తింపు పొందింది. ప్రపంచ వ్యాప్తంగా కూడా మీడియాను ఆమె ఆకర్షించింది. కానీ ఇప్పుడు అక్కడ కష్టాలు భరించలేక.. అమెరికాలో ఆశ్రయం కోరుతోంది. ఇప్పటికి 15 నెలలుగా టెక్సాస్లో శిక్షణ పొందుతున్న కెప్టెన్ నీలోఫర్ రహమానీ.. తాను ఇక అక్కడే ఉండిపోతానని చెబుతోంది. అఫ్ఘానిస్థాన్లో పరిస్థితులు ఏమాత్రం మారకపోగా, అవి రోజురోజుకూ మరింత దిగజారుతున్నాయని ఆమె వాపోయింది. తాను ఇప్పటికీ మిలటరీ పైలట్గానే ఉండాలనుకుంటున్నాను గానీ, తన సొంత దేశంలో మాత్రం కాదని ఆమె తన అమెరికన్ శిక్షకులకు చెప్పినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







