డీర్డీవో శాస్త్రవేత్తలకు ప్రణబ్‌ అభినందన..

- December 26, 2016 , by Maagulf
డీర్డీవో శాస్త్రవేత్తలకు ప్రణబ్‌ అభినందన..

ఒడిశా తీరంలోని అబ్దుల్‌ కలాం ద్వీపం నుంచి ఈ రోజు అగ్ని-5ను విజయవంతంగా ప్రయోగించిన డీఆర్డీవో శాస్త్రవేత్తలకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అభినందనలు తెలిపారు. డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు పూర్తిస్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఈ క్షిపణిని నింగిలోకి ప్రయోగించిన సంగతి తెలిసిందే. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com