డీర్డీవో శాస్త్రవేత్తలకు ప్రణబ్ అభినందన..
- December 26, 2016
ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం ద్వీపం నుంచి ఈ రోజు అగ్ని-5ను విజయవంతంగా ప్రయోగించిన డీఆర్డీవో శాస్త్రవేత్తలకు రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ అభినందనలు తెలిపారు. డీఆర్డీవో శాస్త్రవేత్తలు పూర్తిస్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఈ క్షిపణిని నింగిలోకి ప్రయోగించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







