ఈనెల 27 నుంచి జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన..
- December 26, 2016
నగరంలో ఈనెల 27 నుంచి జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన జరగనుంది. ఈ వస్త్ర ప్రదర్శన 10 రోజుల పాటు కొనసాగనుంది. 10 రాష్ట్రాలకు చెందిన కార్మికులు చేనేత ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. ఇప్పటి వరకు చేనేత కార్మికుల రూ. 70 కోట్ల రుణాలు మాఫీ చేశామని, చేనేత కార్మికులకు హెల్త్ ఇన్సూరెన్స్ కల్పిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. నోట్ల రద్దుతో ఎక్సైజ్ శాఖకు 13 శాతం నష్టం వాటిల్లినట్లు మంత్రి చెప్పారు. ఏప్రిల్ నుంచి హైవేలకు 500 మీటర్ల దూరంలో మద్యం షాపులకు అనుమతి ఇవ్వనున్నట్లు కొల్లు రవీంద్ర చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!







