రన్వేపై జారిపడిన విమానం..
- December 26, 2016
గోవాలోని డబోలిన్ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం ఉదయం రన్వేపై టేకాఫ్ సమయంలో జెట్ ఎయిర్వేస్ 9 W 2374 విమానం ఒక్కసారిగా జారిపోయి పక్కకు ఒరిగిపోయింది. ఆ సమయంలో విమానంలో ఏడుగురు సిబ్బంది సహా 154 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం కుదుపులకు ఏడుగురు గాయపడగా... ప్రయాణికులను తరలిస్తున్న సమయంలో మరో 15 మంది గాయపడ్డారు. ఈ విమానం గోవా నుంచి ముంబయి వెళ్తొంది. ఈ ఘటనతో డబోలిన్ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. . 
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









