పెరల్ హార్బర్ను సందర్శించనున్న జపాన్ ప్రధాని..
- December 26, 2016
జపాన్ ప్రధాని షింజో అబే అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో కలిసి పెరల్ హార్బర్ను సందర్శించనున్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో పెరల్ హార్బర్పై జపాన్ దాడిని అతిపెద్ద మలుపుగా పేర్కొంటారు. ఈ ఘటనతో అమెరికా 2300 సైనికులను నష్టపోయింది. దీంతో అమెరికా యుద్ధ రంగంలోకి దిగి జపాన్పై అణుదాడి చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో అబే పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. సందర్శనలో భాగంగా అబే మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తారు కానీ ఎటువంటి క్షమాపణలు చెప్పరని జపాన్ అధికార వర్గాలు తెలిపాయి. అనంతరం హవాయిలోని జరిగే సమావేశంలో ఒబామాతో కలిసి పాల్గొంటారు. పెరల్ హార్బర్ ఘటన జరిగి 75 సంవత్సరాలు పూర్తైన తర్వాత మూడు వారాలకు అబే అమెరికాను సందర్శిస్తున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









