'మైండ్ ఫుల్నెస్ రూమ్' ప్రారంభించిన దుబాయ్ స్కూల్ ..
- December 29, 2016
గ్రీన్ ఫీల్డ్ కమ్యూనిటీ స్కూల్ (జిసిఎస్) - తాలీమ్ స్కూల్ కొత్త సంవత్సరంలో 'మైండ్ ఫుల్నెస్' అనే కొత్త కాన్సెప్ట్ని ప్రవేశపెడుతోంది. కొత్తగా మైండ్ఫుల్నెస్ రూమ్ని తమ స్కూళ్ళలోని ప్రైమరీ డిపార్ట్మెంట్స్లో ప్రవేశపెడ్తోంది. ఈ కొత్త విధానం ద్వారా విద్యార్థుల్లో పాజిటివ్ ఎనర్జీని పెంచడం, అలాగే వారి ఏకాగ్రతను పెంచడం ముఖ్య ఉద్దేశ్యాలని జిసిఎస్ - మైండ్ ఫుల్నెస్ మరియు వెల్ బీయింగ్ కో-ఆర్డినేటర్ రోలా ఘాద్బాన్ చెప్పారు. మెంటల్ క్లారిటీ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఫోకస్ ఇంప్రూవింగ్ వంటివి ఇక్కడ పిల్లలకు అలవాటు చేస్తామని ఆయన వివరించారు. యూఏఈలో ఈ తరహా విధానం ఇదే తొలిసారి అని ఆయన చెప్పారు. గ్రీన్ఫీల్డ్ కమ్యూనిటీ స్కూల్లో బ్యాలెన్స్డ్ ఎడ్యుకేషన్ ఉంటుందనీ, ఎప్పటికప్పుడు సరికొత్త విజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూనే, సంప్రదాయ పద్ధతుల్ని, అందులోనూ కొత్తదనాన్ని పరిచయం చేస్తున్నామని ప్రిన్సిపల్ ఆండీ వుడ్ చెప్పారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







