మలయాళంలో `మనం` రీమేక్!
- December 29, 2016
అక్కినేని ఫ్యామిలీ మూడుతరాల నటులతో విక్రమ్.కె.కుమార్ తెరకెక్కించిన `మనం` టాలీవుడ్ సినీ చరిత్రలో మనం ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఏఎన్నార్, నాగార్జున, నాగచైతన్య పాత్రలను తెరపై ఆవిషృతమైన తీరు అద్భుతం. అటు కమర్శియల్ గానూ సినిమా మంచి సక్సెస్ సాధించింది. అయితే మలయాళం భాషల్లో రిమేక్ చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







