జిసిసి దేశాలలో నడక ద్వారా పర్యటిస్తున్న సౌదీ వ్యక్తి కతర్ రాక

- December 29, 2016 , by Maagulf
జిసిసి దేశాలలో నడక ద్వారా పర్యటిస్తున్న సౌదీ వ్యక్తి కతర్ రాక

జిసిసి దేశాల రాజధానులలో తన నడక పర్యటనలో భాగంగా సౌదీ అరేబియా నుండి సౌదీ నడక వీరుడు నాజర్ జరల్లాహ్ అల్ ఖహ్తానీ కతర్ కు చేరుకొన్నారు. గల్ఫ్ దేశాల సమాఖ్య దేశాల పౌరులు అందరు ఏకం కావాలని  మరియు ప్రజలలో క్రీడల పట్ల అభిరుచిని పెంపొందించుకొని సంస్కృతి అలవర్చుకోవాలని ఆటగాళ్లను ప్రోత్సహించడానికి అన్ని దేశాలు లక్ష్యం చేయాలని కోరారు. కతర్ కాలినడకన చేరుకొన్న ఆయన పర్యటన అబూ సామ్రాహ్ లో మొదలు పెట్టి సోయుక్యూ వాకీఫ్ మీదుగా 60 రోజుల  జిసిసి పర్యటన సౌదీ అరేబియాలో అల్ ఖాఫ్జి వద్ద జెండా ఊపి ముగించారు.అంతకు ముందు,కతర్ సందర్శించడం ద్వారా కాలినడకన 310 కిమీ దూరంను పూర్తిచేశారు. కువైట్ మరియు బహ్రెయిన్ సందర్శించారు.సంస్కృతి మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ప్రాతినిధ్యం కతర్ స్పోర్ట్స్ ఫెడరేషన్ నుండి అధికారులు కతర్ లో ఆయనను స్వాగతించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com