సెన్సార్ పనులు పూర్తిచేసుకున్న 'ఖైదీనంబర్ 150'
- December 29, 2016
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం 'ఖైదీనంబర్ 150'. గురువారం ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. చిత్రాన్ని వీక్షించిన సెన్సార్ సభ్యులు 'యు/ఏ' సర్టిఫికెట్ జారీ చేశారు. దాదాపు తొమ్మిదేళ్ల విరామం అనంతరం చిరంజీవి వెండితెరపై కన్పిస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లోనే కాదు ఇటు చిత్ర పరిశ్రమలోనూ ఆసక్తి నెలకొంది. ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తుండగా, చిరు సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రాంచరణ్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









