షార్జాలో లేడీస్ రూంలోకి తొంగి చూసి కాలు జారి మృతిచెందిన భారత యువకుడు
- December 29, 2016
ఓ భారతీయ యువకుడు ఓ ఎత్తైన భవనంలోని లేడీస్ రూంలోకి తొంగి చూశాడు. అక్కడి నుంచి కిందపడి మృతి చెందాడు. ఈ విషాద సంఘటన యూఏఈలోని షార్జాలో జరిగింది. అతను 28 ఏళ్ల భారతీయ యువకుడిగా గుర్తించారు. రక్తపు మడుగులో పడి ఉన్న ఆ యువకుడి మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం మేరకు.. పక్కనే ఉన్న భవనంలోని ఓ గదిలో అమ్మాయిలు నివసిస్తున్నారు. వారిని చూసేందుకు తొంగి చూశాడు. కానీ అంత ఎత్తైన బిల్డింగ్ నుంచి అతను బ్యాలెన్స్ తప్పి, కింద పడిపోవడంతో చనిపోయాడు. ఈ సంఘటన షార్జా ఇండస్ట్రియల్ ఏరియా నెంబర్ 8లో చోటు చేసుకుంది. అది చూసిన స్థానికులు పోలీసులకు ఫోన్ చేశారు. విషయం తెలియగానే వారు అక్కడకు చేరుకున్నారు. పోలీసులు అతని వేలిముద్రలు సేకరించారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









