అవిభక్త కవలలను వేరు చేయడానికి అవకాశంపై పరీక్షలకు రాజు ఆదేశాలు
- December 31, 2016
రియాద్: ఈజిప్టుకు చెందిన తలలు,శరీరాలు అతికిపోయి జన్మించిన అవిభక్త కవలలను శస్త్ర చికిత్స ద్వారా వేరు చేయడానికి అవసరమైన చికిత్స కోసం రియాద్ లోని కింగ్ అబ్దుల్ అజిజ్ మెడికల్ సిటీకి బదిలీ చేసి తగిన చికిత్స చేయాలని రాజు సల్మాన్ ఆదేశించారు. కింగ్ సల్మాన్ తన మానవీయ కోణంలో ఎంతో ఔదార్యంతో ఈజిప్టుకు చెందిన తలలు కలిసి పుట్టిన కవలలు (మినా మరియు మాయి), ఈజిప్ట్ లో ఇస్లాం మతంకు చెందిన సాక్ర్ రంజాన్ హసన్ కుమార్తెలును ఆదుకోనున్నారు. ఈ కవలలను వేరు చేసేందుకు అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆదేశించింది" రబీఆహ్ చెప్పారు.కింగ్డం, అరబ్, ఇస్లామిక్ మరియు స్నేహపూర్వక దేశాల్లో బాధిత ప్రజలను ఆదుకోవడం ఎంతో అరుదైనప్పటకీ రాజు తన యొక్క ఉన్నతమైన దయతో ఇది సాధ్యమైనట్లు ఆల్-రబీఆహ్ పేర్కొన్నారు. కవలల తల వద్ద మెదడు మరియు సిరలు చుట్టూ ఉండే పొర ఉందని దీనితో వారి తలలు భాగస్వామ్యం కల్గి ఉంటాయిని తెలుస్తుంది. మన తెలుగు రాష్ట్రాలలో ఉన్నవీణా - వాణీలు దశాబ్దాలుగా తలలు అతుక్కొని ఎంతో దయనీయంగా జీవిస్తున్నారు. మన ప్రభుత్వాలు వారికి మెరుగైన వైద్యం అందించి వారిని వేరు చేస్తే ఎంత బాగుండ్ను !!
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







