3 లక్షలమంది వద్దకు చేరుకొన్నజాతీయ రహదారి భద్రతా ప్రచారం
- December 31, 2016
' మేక్ ఇట్ క్లిక్ కతర్ ' అనే పేరిట నెలరోజుల పాటు జరిగిన జాతీయ రహదారి భద్రతా ప్రచారాన్ని,దాని డిజిటల్ వేదిక ద్వారా కానోక ఫిలిప్స్ మరియు బి ఎం డబ్ల్యు కతర్ నిర్వహించిన ఈ ప్రచార కార్యక్రమం 3 లక్షల ప్రజలకు పైగా చేరుకొంది.అంతేకాక దానికి సంబంధించిన జింగిల్ వీడియోలను ఇప్పటివరకు 114.225 పైగా వీక్షణలు పొందింది. రోడ్డు భద్రత పై అవగాహన ప్రజలలో పెంచటానికి ప్రచారం డిసెంబర్ లో ప్రారంభంలో మొదలయ్యాయంది. నేటితో (శనివారం) ఈ ప్రచారం ముగుస్తుంది. ఇది ఒక రేడియో జింగిల్ లోను అలాగే ఒక ఇంస్టాగ్రామ్ ద్వారా సూచించడం ద్వారా వాహనదారులను చేరుకొంది. ఫేర్ఎక్ష్పొ ప్రతినిధి ఒకరు " మా గల్ఫ్ డాట్ కామ్ " తో మాట్లాడుతూ రేడియో జింగిల్స్ ప్రచారంతో భారీ విజయాన్ని సాధించిందనట్లు చెప్పారు. ఆకర్షణీయమైన జింగిల్స్ ఈ ప్రచారానికి ఎంతగానో సాయపడ్డాయి ఒక సీటు బెల్ట్ ..జీవితంలో ఒక అలవాటుగా ధరించినట్లుగా చేయడానికి ప్రజలు ప్రోత్సహించండి. ప్రజలు పెద్ద సంఖ్యలో ఇంస్టాగ్రామ్ ద్వారా 800 పైగా ఫోటోలు షేర్ కాబడ్డాయి వీడియోలు సైతం విజయవంతమైంది.తద్వారా సమాజంలో రహదారి భద్రతా అవగాహన పెంచడానికి కొనసాగుతున్నది ప్రతినిధి వివరించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







