'మరియప్పన్' ఫస్ట్లుక్ విడుదల..
- January 01, 2017
పారాలింపిక్స్లో స్వర్ణపతకం సాధించిన అథ్లెట్ మరియప్పన్ తంగవేలు జీవితం ఆధారంగా దర్శకురాలు ఐశ్వర్య ధనుష్ 'మరియప్పన్' పేరుతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్లుక్ను బాలీవుడ్ హీరో షారుఖ్ఖాన్ ట్విట్టర్ ద్వారా ఆదివారం విడుదల చేశారు. 'మరియప్పన్ బయోపిక్ ఫస్ట్లుక్ను విడుదల చేస్తున్నాం.. మన నేషనల్ హీరో, ఆల్ ది బెస్ట్ ఐశ్వర్య ధనుష్' అని షారుఖ్ ట్వీట్ చేశారు. దీనికి ఐశ్వర్య ధన్యవాదాలు తెలుపుతూ.. షారుఖ్కు, ఆయన కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు.
తంగవేలు తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లాలో జన్మించాడు. చిన్న వయసులో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో అతడి కుడి మోకాలు దెబ్బతింది. అయినా తల్లి కష్టంతో పారాలింపిక్స్లో పతాకమే లక్ష్యంగా పెట్టుకుని సత్తాచాటాడు.
తాజా వార్తలు
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !







