చెన్నై నగరంలో భారీగా బంగారం స్వాధీనం..
- January 01, 2017
తమిళనాడులోని చెన్నై నగరంలో అధికారులు భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. రూ.2.44 కోట్ల విలువచేసే 8.7కిలోల బంగారాన్ని పట్టుకున్నారు. శ్రీలంక నుంచి రామేశ్వరం సమీపంలోని మండపం తరలిస్తుండగా ఈ బంగారాన్ని స్వాధీనపర్చుకున్నారు. బంగారం తరలిస్తున్న వ్యక్తి డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియా దుర్వినియోగం పై సీఎం చంద్రబాబు హెచ్చరిక
- మెడికవర్ హాస్పిటల్స్ లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి లివర్ మార్పిడి
- 43 గంటలు నాన్-స్టాప్గా నడువనున్న దుబాయ్ మెట్రో..!!
- ఒమన్లో 2,510 క్యాన్సర్ కేసులు నమోదు..!!
- సౌదీ అరేబియాలో 2,200 హోండా కార్లు రీకాల్..!!
- కతారాలో 'ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ' ప్రదర్శన..!!
- హెయిర్ డై వల్ల గాయాలు, BD5,000 కేసును తిరస్కరించిన కోర్టు..!!
- కువైట్ లో 15 ప్రైవేట్ ఫార్మసీలు సీజ్..!!
- 2026 జనవరి 1 నుంచి రాబోయే అతిపెద్ద మార్పులివే..
- వైభవ్కు ప్రతిష్ఠాత్మక బాల్ పురస్కార్







