'కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త' టీజర్కు మంచి స్పందన..
- January 02, 2017
రాజ్తరుణ్ కథానాయకుడిగా వంశీకృష్ణ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న 'కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త' చిత్రం ప్రత్యేక టీజర్ ఆకట్టుకుంటోంది. నూతన సంవత్సరం సందర్భంగా ఆదివారం విడుదల చేసిన ఈ చిత్రం టీజర్ యూట్యూబ్ ట్రెండింగ్లో 5 స్థానంలో ఉండటం విశేషం. టీజర్లో రాజ్తరుణ్, కథానాయిక అను ఇమ్మాన్యుయేల్ మధ్య సన్నివేశాలు నవ్వు తెప్పిస్తాయి.
ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ స్వరాలు సమకూరుస్తున్నారు. పృథ్వీ, నాగబాబు, రఘుబాబు, రాజా రవీంద్ర, తాగుబోతు రమేశ్, ప్రవీణ్ తదితరులు చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







