దేవ కట్టా దర్శకత్వంలో శర్వానంద్..
- January 03, 2017
టాలీవుడ్ నటుడు శర్వానంద్ కథానాయకుడిగా దేవకట్ట దర్శకత్వంలో 2010లో విడుదలైన 'ప్రస్థానం' చిత్రం విజయం అందుకుంది. 'గమ్యం' తర్వాత ఈ చిత్రంతో శర్వానంద్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. అయితే ఇప్పుడు మళ్లీ దేవ కట్టా దర్శకత్వంలో శర్వానంద్ ఓ చిత్రంలో నటించబోతున్నట్లు సమాచారం. ఇటీవల దర్శకుడు శర్వానంద్ను కలిసి కథ చెప్పారని, ఆయనకు కథ బాగా నచ్చి నటించడానికి ఆసక్తి కనబరిచారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో శర్వానంద్ నటించిన 'శతమానం భవతి' చిత్రం జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
తాజా వార్తలు
- ఖతార్లోని కర్మాగారాలకు ప్రొడక్ట్ సర్టిఫికేట్..!!
- బహ్రెయిన్లో ఓపెన్ హౌస్ సక్సెస్..!!
- ఒమన్ లో కార్మిక చట్టం బలోపేతం..!!
- సౌదీలో 18,805 మంది అక్రమ నివాసితులు అరెస్ట్..!!
- అల్-జోర్ నుండి నాలుగు టన్నుల వ్యర్థాలు తొలగింపు..!!
- యూఏఈ లాటరీ: ఏడుగురికి ఒక్కొక్కరికి Dh100,000..!!
- రూ.500 నోట్లు బంద్.. రూమర్స్ పై కేంద్ర ప్రభుత్వం వివరణ
- యూఏఈని కమ్మేసిన పొగమంచు..రెడ్ అలర్ట్ జారీ..!!
- రియాద్లో యెమెన్ సమావేశం.. స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- ఒమన్ ఆకాశంలో అద్భుతం.. క్వాడ్రాంటిడ్ ఉల్కాపాతం..!!







