దేవ కట్టా దర్శకత్వంలో శర్వానంద్..
- January 03, 2017
టాలీవుడ్ నటుడు శర్వానంద్ కథానాయకుడిగా దేవకట్ట దర్శకత్వంలో 2010లో విడుదలైన 'ప్రస్థానం' చిత్రం విజయం అందుకుంది. 'గమ్యం' తర్వాత ఈ చిత్రంతో శర్వానంద్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. అయితే ఇప్పుడు మళ్లీ దేవ కట్టా దర్శకత్వంలో శర్వానంద్ ఓ చిత్రంలో నటించబోతున్నట్లు సమాచారం. ఇటీవల దర్శకుడు శర్వానంద్ను కలిసి కథ చెప్పారని, ఆయనకు కథ బాగా నచ్చి నటించడానికి ఆసక్తి కనబరిచారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో శర్వానంద్ నటించిన 'శతమానం భవతి' చిత్రం జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
తాజా వార్తలు
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!







