బహ్రెయిన్లో ఓపెన్ హౌస్ సక్సెస్..!!
- January 04, 2026
మనామా: బహ్రెయిన్ లోని భారత రాయబార కార్యాలయం నిర్వహించిన ఓపెన్ హౌస్ విజయవంతం అయింది. ఈ సందర్భంగా పలు ఫిర్యాదులకు పరిష్కారం చూపినట్లు అధికారులు తెలిపారు. ఈ ఓపెన్ హౌస్ లోఎంబసీ కాన్సులర్ మరియు కమ్యూనిటీ వెల్ఫేర్ బృందాలు, న్యాయ నిపుణులు పాల్గొన్నారు.
అలీ అల్దాయిసి హోల్డింగ్కు చెందిన 19 మంది కార్మికులతో సహా అనేక మంది భారతీయ పౌరుల విడుదలకు సంబంధించిన కేసులను పరిష్కరించారు. మద్దతుగా నిలిచిన తెలుగు కళా సమితి, తమిళ సామాజిక & సాంస్కృతిక సంఘం (TASCA) మరియు భారతి అసోసియేషన్కు అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.
విదేశాంగ మంత్రిత్వ శాఖ ద్వారా మదద్ 2.0 ను ప్రారంభించారు. ఆన్లైన్ ఫిర్యాదుల పరిష్కార పోర్టల్ (https://madad.gov.in/) యొక్క ఈ అప్గ్రేడ్ వెర్షన్ విదేశాలలో నివసిస్తున్న భారతీయ పౌరులకు మరింత సమర్థవంతమైన సహాయాన్ని అందించడానికి దీనిని రూపొందించారు. ఇంటరాక్టివ్ సెషన్లో అనేక సమస్యలను నేరుగా పరిష్కరించినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







