యూఏఈని కమ్మేసిన పొగమంచు..రెడ్ అలర్ట్ జారీ..!!
- January 03, 2026
యూఏఈ: పొగమంచు యూఏఈని కమ్మేసింది. అదే సమయంలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని జాతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు పొగమంచుకు సంబంధించి ఎల్లో మరియు రెడ్ హెచ్చరికలను జారీ చేసింది. తేలికపాటి నుండి మధ్యస్థ వేగంతో గాలులు వీస్తాయని, కొన్ని ప్రాంతాల్లో దుమ్ము తుఫాన్ లు వచ్చే అవకాశం ఉందన్నారు.
ఇదిలా ఉండగా, అబుదాబిలో ఉష్ణోగ్రతలు కనిష్టంగా 15°C మరియు గరిష్టంగా 24°Cగా ఉంటాయని తెలిపారు. దుబాయ్లో శనివారం ఉష్ణోగ్రతలు 13°C నుండి 24°C మధ్య ఉంటాయని ఎన్సిఎం తన తాజా బులెటిన్లో వెల్లడించింది.
ఎన్సిఎం ప్రకారం, శుక్రవారం ఉదయం దేశవ్యాప్తంగా నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత రాక్నా (అల్ ఐన్)లో ఉదయం 5:45 గంటలకు 3.7°C మరియు అత్యధిక ఉష్ణోగ్రత కల్బా (షార్జా)లో మధ్యాహ్నం 1:15 గంటలకు 26.5°Cగా నమోదైంది.
తాజా వార్తలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!









