యూఏఈని కమ్మేసిన పొగమంచు..రెడ్ అలర్ట్ జారీ..!!
- January 03, 2026
యూఏఈ: పొగమంచు యూఏఈని కమ్మేసింది. అదే సమయంలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని జాతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు పొగమంచుకు సంబంధించి ఎల్లో మరియు రెడ్ హెచ్చరికలను జారీ చేసింది. తేలికపాటి నుండి మధ్యస్థ వేగంతో గాలులు వీస్తాయని, కొన్ని ప్రాంతాల్లో దుమ్ము తుఫాన్ లు వచ్చే అవకాశం ఉందన్నారు.
ఇదిలా ఉండగా, అబుదాబిలో ఉష్ణోగ్రతలు కనిష్టంగా 15°C మరియు గరిష్టంగా 24°Cగా ఉంటాయని తెలిపారు. దుబాయ్లో శనివారం ఉష్ణోగ్రతలు 13°C నుండి 24°C మధ్య ఉంటాయని ఎన్సిఎం తన తాజా బులెటిన్లో వెల్లడించింది.
ఎన్సిఎం ప్రకారం, శుక్రవారం ఉదయం దేశవ్యాప్తంగా నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత రాక్నా (అల్ ఐన్)లో ఉదయం 5:45 గంటలకు 3.7°C మరియు అత్యధిక ఉష్ణోగ్రత కల్బా (షార్జా)లో మధ్యాహ్నం 1:15 గంటలకు 26.5°Cగా నమోదైంది.
తాజా వార్తలు
- రూ.500 నోట్లు బంద్.. రూమర్స్ పై కేంద్ర ప్రభుత్వం వివరణ
- యూఏఈని కమ్మేసిన పొగమంచు..రెడ్ అలర్ట్ జారీ..!!
- రియాద్లో యెమెన్ సమావేశం.. స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- ఒమన్ ఆకాశంలో అద్భుతం.. క్వాడ్రాంటిడ్ ఉల్కాపాతం..!!
- కువైట్ లో నగదు స్మగ్లింగ్.. అడ్డుకున్న కస్టమ్స్..!!
- బహ్రెయిన్ రికార్డు..పోటెత్తిన ప్రయాణికులు..!!
- గాజాలో క్షీణించిన మానవతాపరిస్థితులు.. అరబ్ దేశాలు ఆందోళన..!!
- మైక్రోసాఫ్ట్లో కీలక పరిణామం..
- రేపు కొండగట్టుకు పవన్ కళ్యాణ్,బీఆర్ నాయుడు..
- బహ్రెయిన్లో ఆసియా మహిళకు 15 ఏళ్ల జైలు శిక్ష..!!







