యూఏఈని కమ్మేసిన పొగమంచు..రెడ్ అలర్ట్ జారీ..!!
- January 03, 2026
యూఏఈ: పొగమంచు యూఏఈని కమ్మేసింది. అదే సమయంలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని జాతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు పొగమంచుకు సంబంధించి ఎల్లో మరియు రెడ్ హెచ్చరికలను జారీ చేసింది. తేలికపాటి నుండి మధ్యస్థ వేగంతో గాలులు వీస్తాయని, కొన్ని ప్రాంతాల్లో దుమ్ము తుఫాన్ లు వచ్చే అవకాశం ఉందన్నారు.
ఇదిలా ఉండగా, అబుదాబిలో ఉష్ణోగ్రతలు కనిష్టంగా 15°C మరియు గరిష్టంగా 24°Cగా ఉంటాయని తెలిపారు. దుబాయ్లో శనివారం ఉష్ణోగ్రతలు 13°C నుండి 24°C మధ్య ఉంటాయని ఎన్సిఎం తన తాజా బులెటిన్లో వెల్లడించింది.
ఎన్సిఎం ప్రకారం, శుక్రవారం ఉదయం దేశవ్యాప్తంగా నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత రాక్నా (అల్ ఐన్)లో ఉదయం 5:45 గంటలకు 3.7°C మరియు అత్యధిక ఉష్ణోగ్రత కల్బా (షార్జా)లో మధ్యాహ్నం 1:15 గంటలకు 26.5°Cగా నమోదైంది.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









