యూఏఈని కమ్మేసిన పొగమంచు..రెడ్ అలర్ట్ జారీ..!!
- January 03, 2026
యూఏఈ: పొగమంచు యూఏఈని కమ్మేసింది. అదే సమయంలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని జాతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు పొగమంచుకు సంబంధించి ఎల్లో మరియు రెడ్ హెచ్చరికలను జారీ చేసింది. తేలికపాటి నుండి మధ్యస్థ వేగంతో గాలులు వీస్తాయని, కొన్ని ప్రాంతాల్లో దుమ్ము తుఫాన్ లు వచ్చే అవకాశం ఉందన్నారు.
ఇదిలా ఉండగా, అబుదాబిలో ఉష్ణోగ్రతలు కనిష్టంగా 15°C మరియు గరిష్టంగా 24°Cగా ఉంటాయని తెలిపారు. దుబాయ్లో శనివారం ఉష్ణోగ్రతలు 13°C నుండి 24°C మధ్య ఉంటాయని ఎన్సిఎం తన తాజా బులెటిన్లో వెల్లడించింది.
ఎన్సిఎం ప్రకారం, శుక్రవారం ఉదయం దేశవ్యాప్తంగా నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత రాక్నా (అల్ ఐన్)లో ఉదయం 5:45 గంటలకు 3.7°C మరియు అత్యధిక ఉష్ణోగ్రత కల్బా (షార్జా)లో మధ్యాహ్నం 1:15 గంటలకు 26.5°Cగా నమోదైంది.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..
- వివక్షలు లేని ప్రగతి ప్రస్థానానికి ప్రతి ఒక్కరూ చోదక శక్తులు కావాలి: వెంకయ్య నాయుడు
- మెట్రోలింక్ బస్సు మార్గం M304లో మార్పులు..!!
- ఇంధన రంగంపై బహ్రెయిన్–థాయ్లాండ్ చర్చలు..!!
- తల్లిచేతిలో కత్తిపోట్లకు గురైన చిన్నారులు.. పరామర్శించిన కువైట్ మంత్రి..!!
- లైవ్ లో అసభ్యకర కంటెంట్.. మహిళకు ఏడాది జైలు, దేశ బహిష్కరణ..!!
- జెడ్డా పోర్టులో 58.6 కిలోల మెథాంఫెటమైన్ పట్టివేత..!!
- యూఏఈలో ఎండల తీవ్రత.. 50.4°C ఉష్ణోగ్రత నమోదు..!!
- అబుదాబిలో భారతీయ లస్సీ షాప్ తాత్కాలికంగా మూసివేత..!!
- BITS పిలానీ–డైమ్లర్ ట్రక్ ఇన్నోవేషన్ సెంటర్ భాగస్వామ్యం







