ఇ-కస్టమ్స్ పేమెంట్ సిస్టమ్ ప్రారంభం...
- January 04, 2017
కస్టమ్స్ ప్రెసిడెంట్ షేక్ అహ్మద్ బిన్ హమాద్ అల్ ఖలీఫా, ఫవాతీర్ పేరుతో కస్టమ్స్ ఛార్జీల చెల్లింపు కోసం ఇ-పేమెంట్ సిస్టమ్స్ని ప్రారంభించినట్లు వెల్లడించారు. కస్టమ్స్ఎఫైర్స్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈ వివరాల్ని వెల్లడించారు. కస్టమ్స్ విభాగంలో నూతన ఆవిష్కరణల్లో భాగంగా దీన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు వివరించారాయన. కస్టమ్స్ క్లియరెన్స్కి సంబంధించిన ఫీజుల చెల్లింపు (ఏజెంట్లు, ట్రాన్స్పోర్టీస్ మరియు కంపెనీలకు) ఇకపై సులభతరం కాఉంది. స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ల ద్వారా ఈ చెల్లింపులు చేయవచ్చు. బెనిఫిట్ కంపెనీ డిప్యూటీ జనరల్ మేనేజర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కస్టమ్స్ ఎఫైర్స్ వర్క్ టీమ్ని ఈ సిస్టమ్ డెవలప్మెంట్లో భాగం పంచుకున్నందుకుగాను అభినందించారాయన. అలాగే కస్టమ్స్ క్లియరెన్స్ ఏజెంట్లు సహకారమందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







