భారతరత్నజయలలితకు ఇవ్వాలని మద్రాస్ హైకోర్టులో పిటిషన్ ......
- January 06, 2017
తమిళనాడు మాజీ సీఎం జయలలితకు భారతరత్న ప్రకటించేలా కేంద్రాన్ని సూచిన ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్ను మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది. ఇలాంటి విషయాల్లో కేంద్రానికి తాము ఎలాంటి సూచనలు ఇవ్వబోమని హైకోర్టు తేల్చి చెప్పింది. అమ్మకు భారత రత్న ఇవ్వాలని, పోస్టల్ స్టాంపులు విడుదల చేయాలంటూ తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం ఇటీవల ప్రధాని మోడీని కలిసినప్పుడు కోరారు. అలాగే పలు దఫాలుగా లేఖలు సైతం రాశారు. పార్లమెంటులో జయలలిత విగ్రహం ఏర్పాటు చేయాలనీ కోరారు. అయితే ఈ ప్రతిపాదనలపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అభిప్రాయాన్ని వెలువరించలేదు. దీనిపై తాజాగా మద్రాస్ హైకోర్టు కూడా వివరణ ఇవ్వడంతో మున్ముందు ఏం జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
తాజా వార్తలు
- 55 రోజుల తర్వాత కువైట్ విమానాశ్రయం పునఃప్రారంభం
- నకిలీ పెట్టుబడి, ట్రేడింగ్ మోసాల పై ప్రజలకు దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకూడదు: సీఎం చంద్రబాబు
- ఇరాన్ దాడి షాక్…అమెరికా స్థావరాలకు భారీ నష్టం
- చెన్నై పై గుజరాత్ ఘన విజయం
- కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!









