భారతరత్నజయలలితకు ఇవ్వాలని మద్రాస్ హైకోర్టులో పిటిషన్ ......
- January 06, 2017
తమిళనాడు మాజీ సీఎం జయలలితకు భారతరత్న ప్రకటించేలా కేంద్రాన్ని సూచిన ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్ను మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది. ఇలాంటి విషయాల్లో కేంద్రానికి తాము ఎలాంటి సూచనలు ఇవ్వబోమని హైకోర్టు తేల్చి చెప్పింది. అమ్మకు భారత రత్న ఇవ్వాలని, పోస్టల్ స్టాంపులు విడుదల చేయాలంటూ తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం ఇటీవల ప్రధాని మోడీని కలిసినప్పుడు కోరారు. అలాగే పలు దఫాలుగా లేఖలు సైతం రాశారు. పార్లమెంటులో జయలలిత విగ్రహం ఏర్పాటు చేయాలనీ కోరారు. అయితే ఈ ప్రతిపాదనలపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అభిప్రాయాన్ని వెలువరించలేదు. దీనిపై తాజాగా మద్రాస్ హైకోర్టు కూడా వివరణ ఇవ్వడంతో మున్ముందు ఏం జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
తాజా వార్తలు
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు







