ఫలహరి బాసుంది....
- January 06, 2017
కావలసిన పదార్థాలు: పాలు - ఒకటిన్నర లీటరు, పంచదార - 6 టేబుల్ స్పూన్లు, పండ్లగుజ్జు (మీ కిష్టమైన ఏ పండైనా) - 1 కప్పు, యాలకుల పొడి - చిటికెడు.
తయారుచేసే విధానం: పాలు చిక్కబడి, ఇగిరి సగమయ్యేదాక సన్నని సెగమీద వేడి చేయాలి. తర్వాత పాలను చల్లారనిచ్చి, పండ్ల గుజ్జుని (అరటి, సా్ట్రబెర్రీ, మామిడిలాంటి వేవైనా) వేసి కాసేపు ఉంచేయాలి. తర్వాత పంచదారను కూడా కలపి ఫ్రిజ్లో పెట్టి చల్లగా తింటే చాలా రుచిగా ఉంటుంది. తినేముందు కొన్ని పిస్తా ముక్కల్ని అలంకరించుకుంటే బాగుంటుంది.
తాజా వార్తలు
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!









