ఫలహరి బాసుంది....

- January 06, 2017 , by Maagulf
ఫలహరి బాసుంది....

కావలసిన పదార్థాలు: పాలు - ఒకటిన్నర లీటరు, పంచదార - 6 టేబుల్‌ స్పూన్లు, పండ్లగుజ్జు (మీ కిష్టమైన ఏ పండైనా) - 1 కప్పు, యాలకుల పొడి - చిటికెడు.
తయారుచేసే విధానం: పాలు చిక్కబడి, ఇగిరి సగమయ్యేదాక సన్నని సెగమీద వేడి చేయాలి. తర్వాత పాలను చల్లారనిచ్చి, పండ్ల గుజ్జుని (అరటి, సా్ట్రబెర్రీ, మామిడిలాంటి వేవైనా) వేసి కాసేపు ఉంచేయాలి. తర్వాత పంచదారను కూడా కలపి ఫ్రిజ్‌లో పెట్టి చల్లగా తింటే చాలా రుచిగా ఉంటుంది. తినేముందు కొన్ని పిస్తా ముక్కల్ని అలంకరించుకుంటే బాగుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com