బంపర్ ఆఫర్ ప్రకటించిన ఎయిరిండియా
- January 06, 2017
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా సంచలన ఆఫర్ ప్రకటించింది. మూణ్నెళ్ల కాలపరిమితిపై టిక్కెట్లు బుక్ చేసుకొనేవారికి రాజధాని ఎక్స్ప్రెస్ రైలులో సెకండ్ ఏసీ టికెట్తో సమానంగా విమాన టికెట్ను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ధరలు రూ.1080 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొంది. ఇది శుక్రవారం నుంచే అందుబాటులోకి వస్తుందని తెలిపింది. జనవరి 6 నుంచి ఏప్రిల్ 10 మధ్య తీసుకున్న టికెట్లతో జనవరి 26 నుంచి ఏప్రిల్ 30 మధ్య ఎప్పుడైనా ప్రయాణించవచ్చని తెలిపింది. ఎయిరిండియా వెబ్సైట్తో పాటు ఎయిర్లైన్ టికెట్ విక్రయ కేంద్రాలు, ట్రావెల్ ఏజెంట్ల వద్ద కూడా ఈ టికెట్లను కొనుగోలు చేసుకోవచ్చని వివరించింది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







