విజయవాడ క్యాంపు కార్యాలయంలోకి ప్రవేశించిన ఏపీ సీఎస్
- September 11, 2015
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్ కృష్ణారావు శుక్రవారం విజయవాడలో తన క్యాంపు కార్యాలయంలోకి ప్రవేశించారు. సీఎం చంద్రబాబు ఇప్పటికే విజయవాడ కేంద్రంగా పాలన సాగిస్తున్న తరుణంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా ఇక్కడికే వచ్చారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలోనే ఆయనకు ప్రత్యేక ఛాంబర్ ఏర్పాటు చేశారు. ఇవాళ ఉదయం ప్రత్యేక పూజలు చేసి తన ఛాంబర్లోకి ప్రవేశించారు. ప్రధాన కార్యదర్శిగా నిత్యం ముఖ్యమంత్రికి అందుబాటులో ఉండాల్సి రావటం, పాలనా పరమైన వ్యవహారాల్లో సంప్రదింపులు చేయాల్సి ఉండటంతో ఆయన కూడా ఇక నుంచి ఎక్కువగా విజయవాడలోనే ఉండాలని నిర్ణయించారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!









