హెచ్-1బి వీసా రగడ మళ్ళీ మొదలైంది
- January 07, 2017
హెచ్-1బి వీసా రగడ మళ్ళీ మొదలైంది. ట్రంప్ గెలుపుతో అమెరికాలో రిపబ్లికన్ పార్టీ తన ఎజెండాను అమలుచేయడానికి సిద్దమైంది. 'ప్రొటెస్ట్ ఎండ్ గ్రో అమెరికన్ జాత్స యాక్ట్' వేటుతో బిల్లును మరోసారి ప్రవేశపెట్టారు. దీంతో భారతీయిత హెచ్-1బి వీసాల ఆశలు గల్లంతయ్యే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే డిస్నీలాండ్ వంటి కంపెనీలు అమెరికన్లను ఉద్యోగాల నుంచి తొలగించి వారి స్థానంలో విదేశీయిల్ని నియమిస్తున్నారనే కారణాలతో ఆ సంస్థలపై తీవ్రమైన దుమారం చెలరేగింది. ఎన్నికల సందర్భంగా ట్రంప్ హెచ్-1బి వీసాల మీద చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఇదిలా వుండగా అమెరికన్ కాంగ్రెస్లో బిల్లు ప్రవేశపెట్టడంతో భారతీయులు ఐటీ సంపెనీల మీద ప్రభావం పడింది.
ఇన్ఫోసిస్, టిసిఎస్, విప్రో వంటి కంపెనీల షేర్ల ధరలు పడ్డాయి. టెక్ మహీంద్ర, హెక్సావేర్ టెక్నాలజీస్, హెచ్సిఎల్ సంస్థల షేర్లు సైతం కిందకు చూస్తున్నాయి. దాదాపు 22 వేల కోట్లు మార్కెట్ వ్యాల్యువేషన్ కోల్పోతున్నట్లు అధికారిక లెక్కలు తెలియచేస్తున్నాయి. హెచ్-1బి వీసాలు పొందటానికి కావాల్సిన అర్హతల్ని మార్చడంతో భారతీయ ఐటి కంపెనీలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్నది కొంతకారణంగా వినిపిస్తున్నమాట. సాలీనా లక్ష జనల్లో కనీస వేతనం, మాస్టర్స్ డిగ్రీ కలిగివుండాలనే నిబంధనల్ని బిల్లులో చేర్చడం కూడా భారతీయులకు ప్రతిబంధకాలు కానున్నాయి.
తాజా వార్తలు
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !







