టాప్ లేపుతున్న 'ఖైదీ నెం.150' ట్రైలర్
- January 07, 2017
'పొగరు నా ఒంట్లో ఉంటంది.. హీరోయిజం నా ఇంట్లో ఉంటంది' అంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన కథానాయకుడిగా నటించిన 150వ చిత్రం 'ఖైదీ నంబర్ 150'. కాజల్ అగర్వాల్ కథానాయిక. వి.వి.వినాయక్ దర్శకుడు. శనివారం ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. ఇందులో చిరు చెప్పిన డైలాగ్లు ఆకట్టుకుంటున్నాయి. 'కష్టం వస్తదో.. కార్పొరేట్ సిస్టమ్ వస్తదో రమ్మను'.. 'వడ్ల గింజల నుంచి తాలింపు గింజల దాకా! కందిపప్పు నుంచి కరివేపాకు దాకా! మినప నుంచి మిరప దాకా! అన్ని ఆ పల్లెల నుంచే రావాలి'.. అంటూ చెప్పే డైలాగ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
తాజా వార్తలు
- తిరుమలకు చేరుకున్న ఉపరాష్ట్రపతి సి.పి.రాధకృష్ణన్
- IPL 2026: ఢిల్లీ పై బెంగళూరు ఘన విజయం
- ఎమిరేట్స్ A380లో స్టార్లింక్ వై-ఫై ప్రారంభం
- వందేళ్ల వేడుకలో గుడ్ న్యూస్…ఏయూకి రూ.500 కోట్లు
- శాంతికి రష్యా కృషి…పుతిన్ కీలక ప్రకటన
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై స్పష్టత: ఎంపీ బాలశౌరి
- ఒకే కుటుంబంలో నలుగురు మృతి..కారణం బిర్యానా? పుచ్చకాయ?
- వినోదాల కేంద్రంగా ఇనార్బిట్ మాల్
- సింగపూర్లో మంత్రి సత్యకుమార్తో ప్రవాస తెలుగు సమాజం ముఖాముఖీ కార్యక్రమం
- బహ్రెయిన్ లో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు..!!









