టాప్ లేపుతున్న 'ఖైదీ నెం.150' ట్రైలర్
- January 07, 2017
'పొగరు నా ఒంట్లో ఉంటంది.. హీరోయిజం నా ఇంట్లో ఉంటంది' అంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన కథానాయకుడిగా నటించిన 150వ చిత్రం 'ఖైదీ నంబర్ 150'. కాజల్ అగర్వాల్ కథానాయిక. వి.వి.వినాయక్ దర్శకుడు. శనివారం ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. ఇందులో చిరు చెప్పిన డైలాగ్లు ఆకట్టుకుంటున్నాయి. 'కష్టం వస్తదో.. కార్పొరేట్ సిస్టమ్ వస్తదో రమ్మను'.. 'వడ్ల గింజల నుంచి తాలింపు గింజల దాకా! కందిపప్పు నుంచి కరివేపాకు దాకా! మినప నుంచి మిరప దాకా! అన్ని ఆ పల్లెల నుంచే రావాలి'.. అంటూ చెప్పే డైలాగ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







