మోడీ కీలకోపన్యాసం భారతీయ దివస్‌లో...

- January 08, 2017 , by Maagulf
మోడీ కీలకోపన్యాసం భారతీయ దివస్‌లో...

విదేశాల్లో స్థిరపడ్డ కోట్లాది మంది ప్రవాస భారతీయులు మన  దేశ ఖ్యాతిని పెంపొందించారని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బెంగళూరులో 14వ ప్రవాసీ భారతీయ దివస్ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశ అభివృద్ధికి పాటు పడటంలో ఎన్నారైల పాత్ర గణనీయమైందని చెప్పారు. వివిధ దేశాల్లో 3 కోట్ల మంది భారతీయులు నివసిస్తున్నారని తెలిపారు. పనిచేయడం, పర్యావరణాన్ని ప్రేమించడం భారతీయులకు ఎంతో ఇష్టమన్నారు. వారి సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మోడీ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com