నీటి అత్యవసర కేంద్రాన్ని ఏర్పాటు చేసిన షార్జా
- January 12, 2017
షార్జా:అల్ రహ్మణియా ప్రాంతంలో తన మొదటి నీటి అత్యవసర సెంటర్ ( వాటర్ ఎమర్జెన్సీ సెంటర్ ) షార్జా విద్యుచ్ఛక్తి మరియు నీటి సంస్థ ( ఎస్ ఇ డబ్ల్యుఏ) ప్రారంభించింది. షార్జా విద్యుచ్ఛక్తి మరియు నీటి సంస్థ చైర్మన్ డాక్టర్ రషీద్ అల్ లీం ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ నూతన జల అత్యవసర సెంటర్ వారంలో 24 గంటల పాటు పని చేస్తూ నగరంలో ఏర్పడిన నీటి సమస్యలను పరిష్కారిస్తుందని, నీటి అవరోధాలు ఏర్పడితే తక్షణమే ప్రతిస్పందిస్తుందని ఆయన తెలిపారు. ప్రజా మంచి కమ్యూనికేషన్ నిర్ధారించడానికి అన్ని ఆధునిక కమ్యూనికేషన్ పరికరాలను ఇది సమకూర్చుకోవడం, బాగా శిక్షణ పొందిన , అర్హత ఉన్న సిబ్బంది ఫోన్ కాల్స్ అందుకున్న వెంటనే ఇంజనీర్ సాంకేతిక నిపుణులతో అత్యవసర జట్లతో ఇబ్బంది ఉన్న ప్రాంతాలు వెళతారని తెలిపారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









