నీటి అత్యవసర కేంద్రాన్ని ఏర్పాటు చేసిన షార్జా
- January 12, 2017
షార్జా:అల్ రహ్మణియా ప్రాంతంలో తన మొదటి నీటి అత్యవసర సెంటర్ ( వాటర్ ఎమర్జెన్సీ సెంటర్ ) షార్జా విద్యుచ్ఛక్తి మరియు నీటి సంస్థ ( ఎస్ ఇ డబ్ల్యుఏ) ప్రారంభించింది. షార్జా విద్యుచ్ఛక్తి మరియు నీటి సంస్థ చైర్మన్ డాక్టర్ రషీద్ అల్ లీం ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ నూతన జల అత్యవసర సెంటర్ వారంలో 24 గంటల పాటు పని చేస్తూ నగరంలో ఏర్పడిన నీటి సమస్యలను పరిష్కారిస్తుందని, నీటి అవరోధాలు ఏర్పడితే తక్షణమే ప్రతిస్పందిస్తుందని ఆయన తెలిపారు. ప్రజా మంచి కమ్యూనికేషన్ నిర్ధారించడానికి అన్ని ఆధునిక కమ్యూనికేషన్ పరికరాలను ఇది సమకూర్చుకోవడం, బాగా శిక్షణ పొందిన , అర్హత ఉన్న సిబ్బంది ఫోన్ కాల్స్ అందుకున్న వెంటనే ఇంజనీర్ సాంకేతిక నిపుణులతో అత్యవసర జట్లతో ఇబ్బంది ఉన్న ప్రాంతాలు వెళతారని తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!







