ఎన్నారైలకు తాకిన నోట్లరద్దు సెగ...
- January 13, 2017
న్యూఢిల్లీ: పాత పెద్ద నోట్లు మార్చుకునేందుకు ప్రవాస భారతీయులు, భారత సంతతి వ్యక్తులు భారీ సంఖ్యలో రిజర్వుబ్యాంకు కౌంటర్ల ముందు క్యూ కడుతున్నారు. ముంబై, న్యూఢిల్లీ, చెన్నై, కోల్కతా, నాగపూర్లలోని రిజర్వ్బ్యాంక్ బ్రాంచ్లలో ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద చాంతాడంత క్యూల్లో నిల్చోలేక అనేకమంది వెనుదిరుగుతున్నారు. మరికొందరిని సరైన డాక్యుమెంట్లు తేలేదనే కారణంతో సెక్యూరిటీ సిబ్బంది లోనికి అనుమతించడంలేదు.
తరచూ భారత్ సందర్శించే కొందరు ప్రవాసులు కమిషన్ చెల్లించే అవసరం లేకుండా రూ. లక్ష వరకు భారత కరెన్సీని తమవద్ద ఉంచుకుంటారని, దీన్ని నల్లధనం అని ప్రభుత్వం నిరూపిస్తే దాన్ని వదులుకుంటామని ధర్మవీర్ అనే ఎన్నారై సవాల్ చేశారు.
తాజా వార్తలు
- జాతీయ సెక్రటరీల సమావేశంలో ప్రధాని మోదీ కీలక సందేశం
- మర్మీ ఫెస్టివల్ జనవరి 1న ప్రారంభం..!!
- సౌదీలో రెంటల్ వయోలేషన్స్..10 రోజుల గ్రేస్ పీరియడ్..!!
- ట్రావెల్ అలెర్ట్.. 3 గంటల ముందుగానే ఎయిర్ పోర్టుకు..!!
- జిసిసి రైల్ సేఫ్టీ.. సౌదీలో పర్యటించిన కెఎఫ్ఎఫ్ బృందం..!!
- మాస్కో ఫ్లైట్..సలాలా ఎయిర్ పోర్టులో స్వాగతం..!!
- షేక్ ఈసా బిన్ సల్మాన్ హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి..!!
- భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన సౌదీ అరేబియా!
- ఈశాన్య ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం..
- 2025లో బహ్రెయిన్ నుండి 764 మంది భారతీయులు బహిష్కరణ..!!







