కైట్ ఫెస్ట్వల్ చేసుకుంటున్న హైదరాబాదీయులు...
- January 14, 2017నగరంలో సంక్రాంతి సంబరాలు అంబురాన్ని అంటుతున్నాయి. ప్రజలు ఉత్సాహంగా పండగ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. ఇక ఎంతో ప్రాచీన మైన కైట్ ఫెస్ట్వల్ చిన్నాపెద్ద అంతా ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం, ఆగాకాన్ ట్రస్ట్ అధ్వర్యంలో ఇర్వహిస్తున్న కైట్ ఫెస్ట్ వల్ కు నగరవాసుల నుండి విశేష స్పందన వస్తోంది. నక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో నిర్వహిస్తున్న కైట్ ఫెస్ట్వల్లో ప్రజలు ఉత్సాహంగా పతంగులు ఎగరవేస్తున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అథిదిగా హజరయ్యారు.
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..