ఆరుగురు సౌదీలకు మెరిట్ మెడల్స్ ను ప్రధానం చేయనున్న కింగ్ సల్మాన్ ...
- January 14, 2017
జెడ్డా : కనీసం 50 సార్లు రక్త దానం చేసిన ఆరుగురు సౌదీ పౌరుల రెండవ తరగతి మెరిట్ మెడల్ ప్రస్తుతాం వారికి బహుకరించేందుకు కింగ్ సల్మాన్ ఆమోదం తెలిపారు. ఈ పురస్కారానికి ఎంపిక కాబడిన దాతలు బ్రిగేడియర్. సౌద్ బిన్ అబ్దుల్లాహ్ అల్ షమ్మరి,సాంకేతిక లెఫ్టినెంట్ కల్నల్ అబ్దుల్లా బిన్ అబ్దుల్రహ్మాన్ అల్ రమ్మని , మహమ్మద్ మిస్ఫర్ అల్ జహ్రాని ఖాలిద్ బిన్ అబ్దుల్లాహ్ శారీ , అబ్దుల్ బిన్ లోబడి అల్ ముహాజి మరియు సాలెహ్ బిన్ యహ్య అల్-ఘండి లు ఉన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: ఎబోలా కలకలం..విదేశీ ప్రయాణికుల పై ప్రభుత్వం ప్రత్యేక నిఘా!
- మంత్రి లోకేష్ను ముట్టడించిన స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు!
- షార్జాలో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం..నవజాత శిశువుతోపాటు ఫ్యామిలీ సేఫ్..!!
- మే నెలలో 4వెలకు పైగా తనిఖీ పర్యటనలు నిర్వహించిన LMRA..!!
- మిడ్ డే ఔట్ డోర్ వర్క్ వయలేషన్స్..జరిమానాల పై PAM హెచ్చరిక..!!
- భారతీయ సిబ్బందిని రక్షించిన ఒమన్..కృతజ్ఞతలు తెలిపిన భారత్..!!
- నిబంధనలు ఉల్లంఘించిన 1,753 ఆహార సంస్థలకు ఎస్ఎఫ్డీఏ జరిమానా..!!
- జూన్లో సౌక్ వాకిఫ్లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్..!!
- విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి
- జూన్ 13న హైదరాబాద్లో జరగనున్న ‘ఓజీ టూర్’ కాన్సర్ట్









