ఆరుగురు సౌదీలకు మెరిట్ మెడల్స్ ను ప్రధానం చేయనున్న కింగ్ సల్మాన్ ...
- January 14, 2017
జెడ్డా : కనీసం 50 సార్లు రక్త దానం చేసిన ఆరుగురు సౌదీ పౌరుల రెండవ తరగతి మెరిట్ మెడల్ ప్రస్తుతాం వారికి బహుకరించేందుకు కింగ్ సల్మాన్ ఆమోదం తెలిపారు. ఈ పురస్కారానికి ఎంపిక కాబడిన దాతలు బ్రిగేడియర్. సౌద్ బిన్ అబ్దుల్లాహ్ అల్ షమ్మరి,సాంకేతిక లెఫ్టినెంట్ కల్నల్ అబ్దుల్లా బిన్ అబ్దుల్రహ్మాన్ అల్ రమ్మని , మహమ్మద్ మిస్ఫర్ అల్ జహ్రాని ఖాలిద్ బిన్ అబ్దుల్లాహ్ శారీ , అబ్దుల్ బిన్ లోబడి అల్ ముహాజి మరియు సాలెహ్ బిన్ యహ్య అల్-ఘండి లు ఉన్నారు.
తాజా వార్తలు
- ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్...
- ఎనిమిది బోర్డులకు డెవలప్మెంట్ అవార్డ్స్ ప్రకటించిన ICC
- హైమా నుండి నిజ్వాకు క్షతగాత్రుల ఎయిర్ లిఫ్ట్..!!
- డిపొర్టీస్ యూఏఈకి తిరిగి రావచ్చా? దరఖాస్తు ఎలా?
- శాశ్వతంగా కన్నుమూసిన ‘స్లీపింగ్ ప్రిన్స్’..!!
- ప్రపంచ వ్యాపార కేంద్రంగా సౌదీ అరేబియా..నైపుణ్య-ఆధారిత వర్క్ పర్మిట్..!!
- ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యానవనం.. "అతీన్ స్క్వేర్" ప్రారంభం..!!
- ఆకస్మిక తనిఖీలు.. 10 టన్నుల కుళ్లిన సీ ఫుడ్ సీజ్..!!
- తెలంగాణ సచివాలయంలో ఈ-పాస్ విధానం..
- హైదరాబాద్లో ఆగస్టు 10న 'రన్ ఫర్ SMA–2025'