ఆరుగురు సౌదీలకు మెరిట్ మెడల్స్ ను ప్రధానం చేయనున్న కింగ్ సల్మాన్ ...
- January 14, 2017జెడ్డా : కనీసం 50 సార్లు రక్త దానం చేసిన ఆరుగురు సౌదీ పౌరుల రెండవ తరగతి మెరిట్ మెడల్ ప్రస్తుతాం వారికి బహుకరించేందుకు కింగ్ సల్మాన్ ఆమోదం తెలిపారు. ఈ పురస్కారానికి ఎంపిక కాబడిన దాతలు బ్రిగేడియర్. సౌద్ బిన్ అబ్దుల్లాహ్ అల్ షమ్మరి,సాంకేతిక లెఫ్టినెంట్ కల్నల్ అబ్దుల్లా బిన్ అబ్దుల్రహ్మాన్ అల్ రమ్మని , మహమ్మద్ మిస్ఫర్ అల్ జహ్రాని ఖాలిద్ బిన్ అబ్దుల్లాహ్ శారీ , అబ్దుల్ బిన్ లోబడి అల్ ముహాజి మరియు సాలెహ్ బిన్ యహ్య అల్-ఘండి లు ఉన్నారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు