ఉగ్రవాదుల దాడిలో 8 మంది ఈజిప్టు పోలీసులు మృతి..
- January 16, 2017
ఉగ్రవాదులు ఈజిప్టులో బరితెగించారు. ఏకంగా పోలీస్ పోస్టుపైనే దాడి చేశారు. ఈ సంఘటనలో 8 మంది పోలీసులు మృతి చెందారు. ఈ కాల్పుల్లో పోలీసులు ఇద్దరు ఉగ్రవాదులను కాల్చి చంపారు. మిగతావారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రధాన నగరాలన్నింటిలో భద్రత కట్టుదిట్టం చేశారు. పోలీసులే లక్ష్యంగా చేసుకొని దాడి చేయడం అమానుష చర్యగా పరిగణిస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







