120 ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజుల పెంపు?
- January 17, 2017
120 ప్రైవేట్ స్కూల్స్, 2017-18 సంవత్సరం కోసం ట్యూషన్ ఫీజుల్ని పెంచే ఆలోచనలో ఉన్నాయి. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ వర్గాలు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. దీనిపై మినిస్ట్రీ ఫిబ్రవరిలో ఓ ప్రకటన చేయనుంది. స్కూల్స్ మూడు కేటగిరీలుగా విభజించబడ్డాయి. ఎడ్యుకేషనల్ సర్వీసులకు సంబంధించిన క్వాలిటీ ఆధారంగా ఈ కేటగిరీలుంటాయి. మినిస్ట్రీ గత డిసెంబర్లో ఫీజుల పెంపుకు సంబంధించి స్కూళ్ళు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. మినిస్ట్రీ వెబ్సైట్ ద్వారా ఆయా స్కూల్స్, అప్లికేషన్ ప్రక్రియని పూర్తి చేశాయి. ఫీజుల పెంపుకు సంబంధించి తగిన కారణాల్ని సైతం ఈ అప్లికేషన్ ద్వారా మినిస్ట్రీకి ఆయా సంస్థలు వివరించాయి.
తాజా వార్తలు
- వాట్సాప్ అంకుల్స్ పై ఇన్స్టా పిల్లలు గెలిచారు: కేటీఆర్
- తెలంగాణలో ‘ఆపరేషన్ ముస్కాన్’..
- అమర్నాథ్ భక్తులకు గుడ్ న్యూస్..
- దుబాయ్లో మరో 9 కొత్త మాల్స్..
- కువైట్లో పౌర లక్ష్యాలపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ..
- దిగ్గజ పర్వతారోహకుడు నిర్మల్ పూర్జా మృతి
- ఆగస్టు 1 నుంచి ఫ్రీగా నెట్ఫ్లిక్స్.. 30 రోజులు ఫుల్ ఎంటర్టైన్మెంట్!
- తెలంగాణలో ‘వైన్ టూరిజం’..
- సీఎం రేవంత్ రెడ్డి విదేశీ టూర్ ఫిక్స్
- ఫర్వానియాలో ఆహార తనిఖీలు..!!







