మహేష్ షూటింగ్ పూర్తి త్రివిక్రమ్ దర్శకత్వంలో...
- January 18, 2017
ప్రిన్స్ మహేష్ బాబు, మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వఃచ్చిన అతడు, ఖలేజా లు ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. కాగా వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా పట్టలేక్కనున్నది అన్న సంగతి విధితమే.. కాగా మహేష్, త్రివిక్రమ్ లు లాయిడ్ ఏసీ కోసం యాడ్ ను షూట్ చేశారు.. మహేష్ చేస్తోన్న ఈ యాన్ ను త్రివిక్రమ్ దర్శకత్వం చేయగా.. వి. మణికందన్ సినిమాటోగ్రాఫర్ షూట్ చేశారు.. కాగా త్రివిక్రమ్, మహేష్ కాంబినేషన్ తో తెరకెక్కే సినిమా ఈ ఏడాది చివర ప్రారంభం కానున్నది అని తెలుస్తోంది... ఈ సినిమాను నవీన్ యర్నే, రవిశంకర్, మోహన్ నిర్మాతలుగా.. మైత్రి మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









