మహేష్ షూటింగ్ పూర్తి త్రివిక్రమ్ దర్శకత్వంలో...
- January 18, 2017
ప్రిన్స్ మహేష్ బాబు, మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వఃచ్చిన అతడు, ఖలేజా లు ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. కాగా వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా పట్టలేక్కనున్నది అన్న సంగతి విధితమే.. కాగా మహేష్, త్రివిక్రమ్ లు లాయిడ్ ఏసీ కోసం యాడ్ ను షూట్ చేశారు.. మహేష్ చేస్తోన్న ఈ యాన్ ను త్రివిక్రమ్ దర్శకత్వం చేయగా.. వి. మణికందన్ సినిమాటోగ్రాఫర్ షూట్ చేశారు.. కాగా త్రివిక్రమ్, మహేష్ కాంబినేషన్ తో తెరకెక్కే సినిమా ఈ ఏడాది చివర ప్రారంభం కానున్నది అని తెలుస్తోంది... ఈ సినిమాను నవీన్ యర్నే, రవిశంకర్, మోహన్ నిర్మాతలుగా.. మైత్రి మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









