మహేష్ షూటింగ్ పూర్తి త్రివిక్రమ్ దర్శకత్వంలో...
- January 18, 2017
ప్రిన్స్ మహేష్ బాబు, మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వఃచ్చిన అతడు, ఖలేజా లు ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. కాగా వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా పట్టలేక్కనున్నది అన్న సంగతి విధితమే.. కాగా మహేష్, త్రివిక్రమ్ లు లాయిడ్ ఏసీ కోసం యాడ్ ను షూట్ చేశారు.. మహేష్ చేస్తోన్న ఈ యాన్ ను త్రివిక్రమ్ దర్శకత్వం చేయగా.. వి. మణికందన్ సినిమాటోగ్రాఫర్ షూట్ చేశారు.. కాగా త్రివిక్రమ్, మహేష్ కాంబినేషన్ తో తెరకెక్కే సినిమా ఈ ఏడాది చివర ప్రారంభం కానున్నది అని తెలుస్తోంది... ఈ సినిమాను నవీన్ యర్నే, రవిశంకర్, మోహన్ నిర్మాతలుగా.. మైత్రి మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







