సత్య నాదెళ్లతో చంద్రబాబు చర్చ ఏపీలో ఐటీ అభివృద్ధిపై...
- January 18, 2017
దావోస్ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు... మైక్రో సాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐటీ రంగానికి ఇస్తున్న ప్రోత్సాహకాలను ఆయనకు వివరించారు. ఏపీలో ఐటీ రంగ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చంద్రబాబు, సత్య నాదెళ్ల చర్చించారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









