సత్య నాదెళ్లతో చంద్రబాబు చర్చ ఏపీలో ఐటీ అభివృద్ధిపై...

- January 18, 2017 , by Maagulf
సత్య నాదెళ్లతో చంద్రబాబు చర్చ ఏపీలో ఐటీ అభివృద్ధిపై...

దావోస్ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు...  మైక్రో సాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్లతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఐటీ రంగానికి ఇస్తున్న ప్రోత్సాహకాలను ఆయనకు వివరించారు.  ఏపీలో ఐటీ రంగ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చంద్రబాబు, సత్య నాదెళ్ల చర్చించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com