సత్య నాదెళ్లతో చంద్రబాబు చర్చ ఏపీలో ఐటీ అభివృద్ధిపై...
- January 18, 2017
దావోస్ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు... మైక్రో సాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐటీ రంగానికి ఇస్తున్న ప్రోత్సాహకాలను ఆయనకు వివరించారు. ఏపీలో ఐటీ రంగ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చంద్రబాబు, సత్య నాదెళ్ల చర్చించారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









