సత్య నాదెళ్లతో చంద్రబాబు చర్చ ఏపీలో ఐటీ అభివృద్ధిపై...
- January 18, 2017
దావోస్ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు... మైక్రో సాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐటీ రంగానికి ఇస్తున్న ప్రోత్సాహకాలను ఆయనకు వివరించారు. ఏపీలో ఐటీ రంగ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చంద్రబాబు, సత్య నాదెళ్ల చర్చించారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







