30,000 దిర్హామ్ల లంచం తీసుకున్న ఎమిరేటీ అధికారి..
- January 18, 2017
జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారిన్ ఎఫైర్స్ అధికారి 30,000 దిర్హామ్ల లంచం 9 మంది వ్యక్తుల నుంచి తీసుకున్నట్లుగా తేలింది. ఎగ్జిట్ పాస్లు ఇచ్చేందుకుగాను ఆ అధికారి ఈ లంచాన్ని తీసుకున్నారు. కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్, 35 ఏళ్ళ ఎమిరేటీ అధికారిని దోషిగా తేల్చింది. ఫాలో అప్ అండ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్లో ఈ అధికారి పనిచేస్తున్నారు. 445,700 దిర్హామ్ల విలువైన ఎక్స్పైర్డ్ రెసిడెన్సీ వీసా మరియు డిపాచ్యూర్ ఫీజుల్ని మాఫీ చేసేందుకుగాను ఆ అధికారి లంచం తీసుకున్నారు. 2015, డిసెంబర్ 24 నాటి ఘటన ఇది. ఈ ఘటనలో మధ్యవర్తిగా వ్యవహరించిన 35 ఏళ్ళ బంగ్లాదేశీ వ్యక్తిపైనా అభియోగాలు నమోదయ్యాయి. లంచం ఇవ్వజూపినవారిలో నలుగురు బంగ్లాదేశీలు, ఇద్దరు పాకిస్తానీలు, ఇద్దరు ఇండియన్స్ ఉన్నారు. చట్ట వ్యతిరేకంగా ఎగ్జిట్ పాస్లు ఇవ్వడం, ఫోర్జరీకి పాల్పడటం తదితర నేరాలు నిందితుడిపై మోపబడ్డాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







