ఆర్.టి.ఎ ట్రాఫిక్ నియంత్రణ కేంద్రం కలుపుతూ లైట్ సిగ్నెల్స్ తుది దశ పూర్తి
- January 18, 2017
దుబాయ్ : రహదారులు మరియు రవాణా సంస్థ (ఆర్.టి.ఎ) సుందర నగర అభివృద్ధిలో భాగంగా ట్రాఫిక్ నియంత్రణ కేంద్రం ట్రాఫిక్ సిగ్నెల్ లైట్లను అనుసంధానించే కంట్రోల్ యూనిట్లు తుది దశ నిర్మాణం పూర్తి చేసుకుంది.3 జి సాంకేతికతను ఉపయోగించి 400 ట్రాఫిక్ కంట్రోల్ యూనిట్లు విజయవంతంగా అనుసంధానించారు. చేశారు, వీటిని ఏకాంత సంకేత వైర్లెస్ విధానం ద్వారా అనుసంధానించారు. మరియు తీగల ద్వారా సంధానంతో సంకేతాలను వైర్లెస్ నెట్వర్క్ కలిపేరు. ఆర్.టి.ఎ యొక్క ట్రాఫిక్ రోడ్ల ఏజెన్సీ సీఈఓ ఇంజనీర్ మేత బిన్ ఆడాయి మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ స్మార్ట్ సిటీ దుబాయ్ గా మార్చేందుకు ప్రభుత్వ చొరవ ప్రధాన కారణం అన్నారు. దుబాయ్ లో ట్రాఫిక్ వైర్లెస్ టెక్నాలజీ ద్వారా నియంత్రణ కేంద్రం నుంచి కాంతి సంకేతాలను కలపడం ద్వారా ట్రాఫిక్ నిర్వహణ కొనసాగిస్తారని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!







