భారత విద్యా ప్రదర్శనకు 1,000 మందికి పైగా విద్యార్థులు హాజరు

- January 18, 2017 , by Maagulf
భారత విద్యా ప్రదర్శనకు 1,000 మందికి పైగా విద్యార్థులు హాజరు

మస్కట్ : దాదాపు 250 కోర్సులను అందిస్తున్న18 ప్రముఖ భారతీయ విశ్వవిద్యాలయాల నుండి ప్రతినిధులు హఫ్త్  హౌస్ హోటల్ వద్ద  జరిగిన ఇండియన్ ఎడ్యుకేషన్ ఎగ్జిబిషన్ 2017 లో పాల్గొన్నారు. ఎగ్జిబిషన్లో అందించిన కోర్సులు సమాచారం ఈ విధంగా ఉంది.  ఐటి, వైద్యం, ఇంజనీరింగ్,  బిజినెస్ మానెజ్మెంట్ , మార్కెటింగ్, ఆర్ట్స్ మరియు సైన్సెస్  మరియు హాస్పిటాలిటి మరియు హోటల్ మానెజ్మెంట్  నిర్వహణ ఉన్నాయి.మంగళవారం నుంచి  రెండు రోజుల ప్రదర్శనలో  వివిధ విశ్వవిద్యాలయాల సమాచారాన్ని అందించింది. ఈ ఎగ్జిబిషన్  వేయ్యికి పైగా విద్యార్థులు ఇందులో పాల్గొనడానికి ఆసక్తి కనబర్చారు. బెంగుళూర్ లోని   ఆచార్య ఇన్స్టిట్యూట్ టెక్నాలజీకు చెందిన ఒక ప్రతినిధి విశేష్ చంద్రశేఖర్ ఈ కార్యక్రమం గూర్చి మాట్లాడుతూ,  భారతదేశంకు చెందిన ఈ  విద్యా ఫెయిర్ ఇండస్ ఈవెంట్స్ నిర్వహిస్తుందని ఉన్నత మరియు సంస్థలు విశ్వవిద్యాలయాలు, పాఠశాలలకు చెందిన పలువురు  ప్రతినిధులు కలవడానికి ప్రవాస భారతీయులకు ఒక అద్భుతమైన వేదిక అని పేర్కొన్నారు.  నేర్చుకోవడం. ఈ సంస్థలకు చెందిన నిపుణుల ద్వారా తమ తమ భవిష్యత్ అవకాశాల విద్యార్థులు అడిగి తెలుసుకోవాలని ఆయన సలహా ఇచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com