30 వేలకు బెస్ట్ యాక్టర్ అవార్డు కొన్న రిషికపూర్
- January 18, 2017
బెస్ట్ యాక్టర్ ఫిల్మ్ఫేర్ అవార్డును రూ. 30 వేలకు కొన్నానని బాలీవుడ్ సీనియార్ హీరో రిషికపూర్ తెలిపారు. ఇటీవల ఆయన ‘ఖుల్లం ఖుల్లా’ పేరుతో తన లైఫ్ హిస్టరీ బుక్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంలో ఓ ఛానెల్ కిచ్చి ఇంటర్వ్యూలో ఈ విషయం బయటపెట్టారు.
రిషికపూర్ 1973లో ‘బాబీ’ సినిమాతో బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు. ఈ చిత్రానికి గాను 1974లో బెస్ట్ యాక్టర్ ఫిల్మ్ఫేర్ అవార్డును పొందారు. ఐతే ఆ అవార్డును రూ. 30 వేలు పెట్టి కొన్నానని, అప్పట్లో తాను చేసిన పనికి ఆ తర్వాత చాలా సిగ్గుపడ్డానని తెలిపారు. అప్పుడు తాను యువకుడినని, చేతిలో బాగా డబ్బులు ఉండేవని చెప్పారు. ఆ తర్వాత మరెప్పుడూ అలాంటి పని చేయలేదని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







