పోసాని కృష్ణ మురళి : నేను కిడ్నాప్ అయ్యాను...
- January 20, 2017
పోసాని కృష్ణ మురళి ప్రధాన పాత్రలో మధురం మూవీ క్రియేషన్స్ పతాకంపై, 'కిడ్నాప్ డ్రామా నేపథ్యంలో' మాధవి అద్దంకినిర్మిస్తున్న చిత్రం 'నేను కిడ్నాప్ అయ్యాను'. ఈ చిత్రంలో ప్రముఖ కార్టూనిస్ట్ మల్లిక్ ఓ విశిష్ట పాత్ర పోషించనున్నారు. ఈ నెల 19 న షూటింగ్ ప్రారంభించి హైదరాబాద్, విశాఖపట్టణం, తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరపబోతున్నట్టు దర్శకుడు శ్రీకర్ బాబు చెప్పారు.
ఆర్టిస్ట్స్ : బ్రహ్మానందం, పోసాని కృష్ణ మురళి, "కార్టూనిస్ట్" మల్లిక్, పృథ్వి, రఘు బాబు, కృష్ణ భగవాన్, సత్య, కోట శంకర రావు, సత్యానంద్, శ్రీకాంత్, ధీరేంద్ర, హర్ష కృష్ణ మూర్తి, విశాల్, సౌమిత్రి, మహిమ కొఠారి, అదితి సింగ్
దీక్షిత పార్వతి, తేజు రెడ్డి, బిందు బార్బీ, సప్నా ... టెక్నీషియన్స్ : కథ - దర్శకత్వం : శ్రీకర్ బాబు, స్క్రీన్ ప్లే : దివాకర్ బాబు, డైలాగ్స్ : మల్లిక్, మ్యూజిక్ : శ్రీకాంత్, లిరిక్స్ : గంగోత్రి విశ్వనాధ్ , ప్రొడ్యూసర్ : మాధవి అద్దంకి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







