'చదవడం వలన ఉపయోగాలు' కార్యక్రమం ప్రారంభించిన షేక్ హందాన్
- January 20, 2017
దుబాయ్ : క్రౌన్ ప్రిన్స్, దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్ షేక్ హందాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తోయం గురువారం " చదవడం వలన ఉపయోగాలు " కార్యక్రమంను ప్రారంభించారు. దుబాయ్ పోలీస్ అకాడమీలో గురువారం జరిగిన 24 వ బ్యాచ్ కు చెందిన పోలీసు అధికారుల పట్టభద్రుల వేడుక సందర్భంగా ఆయన పేర్కొన్నారు. 2017 సంవత్సరం యుఎఇ లో " ఇవ్వడం అనే ఏడాది " అని ఈ ప్రకటనతో గుర్తు చేశారు. విద్య ద్వారా జ్ఞాన సంపదను పెంపొందించేందుకు ఇది దేశానికి సేవచేసే ప్రక్రియని ప్రైవేట్ రంగం ఈ అంశంను తమ సామాజిక బాధ్యతగా గుర్తెరగాలని ఆయన కోరారు. చదివించడం ఒక స్వయంసేవకంగా కొనసాగించడంతో మూడు ప్రధాన రంగాలపై ఆ ప్రభావం తప్పక ఉంటుందని వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి మరియు దుబాయ్ యొక్క పాలకుడు, శ్రీశ్రీ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తోయం పలు నిర్దేశకాలను జారీ చేశారు. ఆయన ఈ విషయం ప్రకటించారు.
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









