నాక్కావాలి ఖైదీ డైరెక్టరే...
- January 20, 2017
మెగాస్టార్ చిరంజీవి చిత్రం ఖైదీకి దర్శకత్వం వహించిన వీవీ వినాయక్ మీద మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరం తేజకి కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. అతని డైరెక్షన్ కి ఫిదా అయిన సాయి..తన సరికొత్త ప్రాజెక్టుకు వీవీయే సరైన స్టార్ దర్శకుడని నిర్ణయించుకున్నాడట. ఈ ప్రాజెక్టు ఎప్పుడు రెడీ అవుతుందా అని చాలా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నాడని అతని సన్నిహితవర్గాలు అంటున్నాయి. వీవీ వంటి పెద్ద దర్శకుడు తనను మాస్ హీరోగా మరింత హైప్ చేయగలడని పూర్తి నమ్మకంతో ఉన్నాడని, బహుశా వచ్చే మార్చి నుంచి వీరి కొత్త మూవీ స్టార్ట్ కావచ్చునని ఫిలింనగర్ న్యూస్. ప్రస్తుతం సాయి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో విన్నర్ మూవీ చేస్తున్నాడు. అలాగే నక్షత్రం సినిమాలో కేమియో రోల్ పోషిస్తున్నాడు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







