నాక్కావాలి ఖైదీ డైరెక్టరే...
- January 20, 2017
మెగాస్టార్ చిరంజీవి చిత్రం ఖైదీకి దర్శకత్వం వహించిన వీవీ వినాయక్ మీద మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరం తేజకి కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. అతని డైరెక్షన్ కి ఫిదా అయిన సాయి..తన సరికొత్త ప్రాజెక్టుకు వీవీయే సరైన స్టార్ దర్శకుడని నిర్ణయించుకున్నాడట. ఈ ప్రాజెక్టు ఎప్పుడు రెడీ అవుతుందా అని చాలా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నాడని అతని సన్నిహితవర్గాలు అంటున్నాయి. వీవీ వంటి పెద్ద దర్శకుడు తనను మాస్ హీరోగా మరింత హైప్ చేయగలడని పూర్తి నమ్మకంతో ఉన్నాడని, బహుశా వచ్చే మార్చి నుంచి వీరి కొత్త మూవీ స్టార్ట్ కావచ్చునని ఫిలింనగర్ న్యూస్. ప్రస్తుతం సాయి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో విన్నర్ మూవీ చేస్తున్నాడు. అలాగే నక్షత్రం సినిమాలో కేమియో రోల్ పోషిస్తున్నాడు.
తాజా వార్తలు
- సింగపూర్లో మంత్రి సత్యకుమార్తో ప్రవాస తెలుగు సమాజం ముఖాముఖీ కార్యక్రమం
- బహ్రెయిన్ లో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు..!!
- ఖతార్ లో 31 ఆహార సంస్థలు సీజ్..!!
- మా యాత్రికులు సౌదీ నిబంధనలను పూర్తిగా పాటిస్తున్నారు: ఇరాన్
- బీమా రంగంలో నగదు లావాదేవీలపై నిషేధం..!!
- ఈద్ అల్ అదా: మలేరియా నుంచి రక్షణకు డాక్టర్ల సూచనలు..!!
- అమెరికా-ఇరాన్ చర్చలపై సయ్యద్ బదర్ సమీక్ష..!!
- డిజిటల్ మార్కెటింగ్ పేరిట మోసం..కంపెనీ మేనేజర్ అరెస్ట్
- హనీట్రాప్ కేసులో సంచలనం: 9 మంది పోలీసులపై కఠిన చర్యలు
- ఏపీ రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు









