నాక్కావాలి ఖైదీ డైరెక్టరే...
- January 20, 2017
మెగాస్టార్ చిరంజీవి చిత్రం ఖైదీకి దర్శకత్వం వహించిన వీవీ వినాయక్ మీద మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరం తేజకి కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. అతని డైరెక్షన్ కి ఫిదా అయిన సాయి..తన సరికొత్త ప్రాజెక్టుకు వీవీయే సరైన స్టార్ దర్శకుడని నిర్ణయించుకున్నాడట. ఈ ప్రాజెక్టు ఎప్పుడు రెడీ అవుతుందా అని చాలా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నాడని అతని సన్నిహితవర్గాలు అంటున్నాయి. వీవీ వంటి పెద్ద దర్శకుడు తనను మాస్ హీరోగా మరింత హైప్ చేయగలడని పూర్తి నమ్మకంతో ఉన్నాడని, బహుశా వచ్చే మార్చి నుంచి వీరి కొత్త మూవీ స్టార్ట్ కావచ్చునని ఫిలింనగర్ న్యూస్. ప్రస్తుతం సాయి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో విన్నర్ మూవీ చేస్తున్నాడు. అలాగే నక్షత్రం సినిమాలో కేమియో రోల్ పోషిస్తున్నాడు.
తాజా వార్తలు
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా









