మేయర్ పాదయాత్ర...
- January 21, 2017
హైదరాబాద్: అన్ని వర్గాల వారిని భాగస్వామ్యం చేసి మెరుగైన ర్యాంక్ సాధించేందుకే పాదయాత్ర చేస్తున్నామని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. శనివారం ఆయన స్వచ్ఛ్ సర్వేక్షణ్లో మెరుగైన ర్యాంక్ కోసం దేవరకొండ బస్తీలో పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తడి, పొడి చెత్తను వేరు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. చాలా ప్రాంతాలలో చెత్తను వేరు చేసే కార్యక్రమం స్వచ్ఛందంగా జరుగుతోందన్నారు. హైదరాబాద్ నగరానికి మెరుగైన ర్యాంక్ ఇచ్చేందుకు 1969 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవాల్సిందిగా ప్రజలకు మేయర్ విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- 55 రోజుల తర్వాత కువైట్ విమానాశ్రయం పునఃప్రారంభం
- నకిలీ పెట్టుబడి, ట్రేడింగ్ మోసాల పై ప్రజలకు దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకూడదు: సీఎం చంద్రబాబు
- ఇరాన్ దాడి షాక్…అమెరికా స్థావరాలకు భారీ నష్టం
- చెన్నై పై గుజరాత్ ఘన విజయం
- కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!









