మేయర్ పాదయాత్ర...
- January 21, 2017
హైదరాబాద్: అన్ని వర్గాల వారిని భాగస్వామ్యం చేసి మెరుగైన ర్యాంక్ సాధించేందుకే పాదయాత్ర చేస్తున్నామని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. శనివారం ఆయన స్వచ్ఛ్ సర్వేక్షణ్లో మెరుగైన ర్యాంక్ కోసం దేవరకొండ బస్తీలో పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తడి, పొడి చెత్తను వేరు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. చాలా ప్రాంతాలలో చెత్తను వేరు చేసే కార్యక్రమం స్వచ్ఛందంగా జరుగుతోందన్నారు. హైదరాబాద్ నగరానికి మెరుగైన ర్యాంక్ ఇచ్చేందుకు 1969 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవాల్సిందిగా ప్రజలకు మేయర్ విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







