వాట్సాప్ సందేశాలతో మహిళను వేధిస్తున్న వ్యక్తికి మూడేళ్ళ జైలుశిక్ష
- January 21, 2017
దోహా:వాట్సాప్ సందేశాలతో మహిళను వేధిస్తున్న ఒక ఇరవై ఏళ్ళ యువకునికి మూడేళ్ళ జైలుశిక్ష దోహా నేర న్యాయస్థానం విధించింది. మెసేజింగ్ అప్లికేషన్ ద్వారా ఒక స్త్రీ బెదిరించడం వేధించే చర్యలకు ఆ శిక్ష ఖరారైంది. నిందితుడైన ఆ యువకుడు ఒక మహిళా టీచర్ నుండి మొబైల్ ఫోన్ దొంగిలించాడు. అంతటితో ఆగక ఆమె వ్యక్తిగత ఫోటోలను వాట్సాప్ మెసెంజర్ పై షేర్ చేస్తూ బెదిరించినట్లు సమాచారం. తనతో శారీరిక సంబంధాన్ని కలిగి ఉండాలని లేని పక్షంలో ఆయా ఫోటోలను ఆమె కుటుంబ సభ్యులకు ఆ మహిళ ఫోటోలను పంపుతానని బెదిరించేవాడు. కోర్టులో ఆ వ్యక్తిని దోషిగా నిరూపించబడింది. మూడేళ్ళ జైలుశిక్ష అనంతరం దేశ బహిష్కరణకు ఆదేశించింది.
తాజా వార్తలు
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!
- ఎయిర్ పోర్టుల భద్రతకు సమగ్ర ప్రణాళిక అమలు..!!
- బహ్రెయిన్లో మొట్టమొదటి వర్చువల్ హార్స్ వేలం..!!
- వారంలో 1,077 స్మగ్లింగ్ కేసులు నమోదు: సౌదీ కస్టమ్స్
- సుల్తాన్ తో ఇరాన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- కువైట్ ఎయిర్వేస్ టికెట్లు ఆకస్మిక రద్దు – ప్రయాణికుల ఆందోళన
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్









