వాట్సాప్ సందేశాలతో మహిళను వేధిస్తున్న వ్యక్తికి మూడేళ్ళ జైలుశిక్ష
- January 21, 2017
దోహా:వాట్సాప్ సందేశాలతో మహిళను వేధిస్తున్న ఒక ఇరవై ఏళ్ళ యువకునికి మూడేళ్ళ జైలుశిక్ష దోహా నేర న్యాయస్థానం విధించింది. మెసేజింగ్ అప్లికేషన్ ద్వారా ఒక స్త్రీ బెదిరించడం వేధించే చర్యలకు ఆ శిక్ష ఖరారైంది. నిందితుడైన ఆ యువకుడు ఒక మహిళా టీచర్ నుండి మొబైల్ ఫోన్ దొంగిలించాడు. అంతటితో ఆగక ఆమె వ్యక్తిగత ఫోటోలను వాట్సాప్ మెసెంజర్ పై షేర్ చేస్తూ బెదిరించినట్లు సమాచారం. తనతో శారీరిక సంబంధాన్ని కలిగి ఉండాలని లేని పక్షంలో ఆయా ఫోటోలను ఆమె కుటుంబ సభ్యులకు ఆ మహిళ ఫోటోలను పంపుతానని బెదిరించేవాడు. కోర్టులో ఆ వ్యక్తిని దోషిగా నిరూపించబడింది. మూడేళ్ళ జైలుశిక్ష అనంతరం దేశ బహిష్కరణకు ఆదేశించింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







