ఫైనల్స్కు దూసుకెళ్లిన సైనా నెహ్వాల్
- January 21, 2017
మలేసియా మాస్టర్ గ్రాండ్ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత అగ్రశ్రేణి షట్లర్ సైనా నెహ్వాల్ ఫైనల్స్కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీ ఫైనల్స్లో హాంకాంగ్ క్రీడాకారిణి యిన్ యిప్పై సైనా విజయం సాధించింది. అద్భుతమైన ఆటతీరుతో సెమీస్లో 21-13, 21-10 తేడాతో సైనా తన సత్తా చాటుకుంది.
తాజా వార్తలు
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్









