ఫైనల్స్కు దూసుకెళ్లిన సైనా నెహ్వాల్
- January 21, 2017
మలేసియా మాస్టర్ గ్రాండ్ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత అగ్రశ్రేణి షట్లర్ సైనా నెహ్వాల్ ఫైనల్స్కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీ ఫైనల్స్లో హాంకాంగ్ క్రీడాకారిణి యిన్ యిప్పై సైనా విజయం సాధించింది. అద్భుతమైన ఆటతీరుతో సెమీస్లో 21-13, 21-10 తేడాతో సైనా తన సత్తా చాటుకుంది.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







