'డెస్టినేషన్ సెవెన్ టూర్స్' 10 వ వార్షికోత్సవ వేడుకలు
- January 22, 2017
అంతర్జాతీయ దేశీయ ప్యాకేజ్ పర్యటనలలు , విమాన టికెట్లను తక్షణమే ఏర్పాటుచేసి ప్రయాణికుల మన్ననలను పొందిన ప్రముఖ సంస్థ "డెస్టినేషన్ సెవెన్ టూర్స్" తన పదవ వార్షకోత్సవ వేడుకలను నిర్వహిస్తుందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జితేంద్ర ప్రసాద్ సర్వశేట్టి పేర్కొన్నారు. దక్షిణ భారత దేశం లోని కర్ణాటక రాష్ట్రం బళ్ళారి లో ఉన్న తమ సంస్థ ప్రయాణికుల విశ్వాసం, నమ్మకంతో ఒక దశాబ్ద కాలం విజయవంతంగా పూర్తి చేసిందని,తమ "డెస్టినేషన్ సెవెన్ టూర్స్" ప్యాకేజ్ లు సామాన్య, మధ్య తరగతి ప్రయాణికులకు సైతం అనువైన రీతిలో రూపొందించబడి ఉంటాయని తెలిపారు.తమకు మద్దతుగా నిలిచిన శ్రేయాభిలాషులకందరకి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.





తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







