'డెస్టినేషన్ సెవెన్ టూర్స్' 10 వ వార్షికోత్సవ వేడుకలు
- January 22, 2017
అంతర్జాతీయ దేశీయ ప్యాకేజ్ పర్యటనలలు , విమాన టికెట్లను తక్షణమే ఏర్పాటుచేసి ప్రయాణికుల మన్ననలను పొందిన ప్రముఖ సంస్థ "డెస్టినేషన్ సెవెన్ టూర్స్" తన పదవ వార్షకోత్సవ వేడుకలను నిర్వహిస్తుందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జితేంద్ర ప్రసాద్ సర్వశేట్టి పేర్కొన్నారు. దక్షిణ భారత దేశం లోని కర్ణాటక రాష్ట్రం బళ్ళారి లో ఉన్న తమ సంస్థ ప్రయాణికుల విశ్వాసం, నమ్మకంతో ఒక దశాబ్ద కాలం విజయవంతంగా పూర్తి చేసిందని,తమ "డెస్టినేషన్ సెవెన్ టూర్స్" ప్యాకేజ్ లు సామాన్య, మధ్య తరగతి ప్రయాణికులకు సైతం అనువైన రీతిలో రూపొందించబడి ఉంటాయని తెలిపారు.తమకు మద్దతుగా నిలిచిన శ్రేయాభిలాషులకందరకి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.





తాజా వార్తలు
- ఒమన్ లో 40 మంది అరెస్టు..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా? Dh4 మార్కును తాకుతాయా?
- కువైట్ ఎయిర్పోర్ట్ T5 నుండి డైరెక్ట్ ఫ్లైట్స్.. జజీరా ఎయిర్వేస్
- ఖతార్ లో కమ్యూనిటీ రన్నింగ్ సెషన్లు ప్రారంభం..!!
- సంస్కరణల దిశగా రిమోట్ వర్క్.. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆమోదం..!!
- సాక్ష్యంగా ఈమెయిల్.. BHD11,000 దావా కొట్టివేత..!!
- గూగుల్ పే, ఫోన్ పేలకు పోటీగా వాట్సాప్..
- ప్రధాని మోదీ పై ప్రియాంక గాంధీ తీవ్ర విమర్శలు!
- ప్రధాని తెలంగాణ పర్యటనకు ముహుర్తం ఫిక్స్..
- గాజా యుద్ధం తర్వాత తొలి ఎన్నికలలో ఓటు వేయనున్న పాలస్తీనియన్లు









