లష్కరే తోయిబా ఉగ్రవాదులకు మరణశిక్ష
- January 22, 2017
పాకిస్తాన్కు చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులకు పశ్చిమబెంగాల్ స్థానిక కోర్టు మరణశిక్ష విధించింది. పాక్కు చెందిన మొహమద్ యూనస్, అబ్దుల్లాతో పాటు భారతీయుడైన ముజఫర్ అహ్మద్ రాథోడ్ను 2007లో బీఎస్ఎఫ్ జవాన్లు భారత్-బంగ్లా సరిహద్దుల్లో అరెస్ట్ చేశారు.
భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నారని వీరిపై నమోదైన కేసును విచారించిన పశ్చిమబెంగాల్లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బాన్గాన్లోని న్యాయస్థానం వీరికి మరణశిక్ష విధించింది. అబ్దుల్లా కరాచీ నివాసి కాగా, యూనస్ స్వస్థలం హరిపూర్ అని చెప్పారు. ఇక రాథోడ్ జమ్మూకశ్మీర్లోని అనంతనాగ్ నుంచి వచ్చాడు.
తాజా వార్తలు
- ఒమన్ లో 40 మంది అరెస్టు..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా? Dh4 మార్కును తాకుతాయా?
- కువైట్ ఎయిర్పోర్ట్ T5 నుండి డైరెక్ట్ ఫ్లైట్స్.. జజీరా ఎయిర్వేస్
- ఖతార్ లో కమ్యూనిటీ రన్నింగ్ సెషన్లు ప్రారంభం..!!
- సంస్కరణల దిశగా రిమోట్ వర్క్.. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆమోదం..!!
- సాక్ష్యంగా ఈమెయిల్.. BHD11,000 దావా కొట్టివేత..!!
- గూగుల్ పే, ఫోన్ పేలకు పోటీగా వాట్సాప్..
- ప్రధాని మోదీ పై ప్రియాంక గాంధీ తీవ్ర విమర్శలు!
- ప్రధాని తెలంగాణ పర్యటనకు ముహుర్తం ఫిక్స్..
- గాజా యుద్ధం తర్వాత తొలి ఎన్నికలలో ఓటు వేయనున్న పాలస్తీనియన్లు









