వంటగ్యాస్ సిలిండర్లను చోరీ చేసిన ముగ్గురు నేపాలీయులకు ఏడాది జైలుశిక్ష
- January 23, 2017
కతర్:' కాదేదీ దొంగతనంకు అనర్హమన్నట్లుగా ' మారింది వారి తంతు...బేకరీ లో చోరీకి వెళ్లిన ముగ్గురు నేపాలీ నిర్వాసితులకు లోపల కేకులు... బిస్కెట్లు..బన్నులు మినహా ఏమీ కనబడలేదేమో ? కష్టమైన దక్కాలిగా అనుకొంటూ కళ్ళ ముందు కనబడిన 32 ఎల్పిజి సిలిండర్లను ఎంచక్కా దొంగిలించారు, అయితే వీరి గుట్టు బయటపడటంతో అప్పీల్ కోర్ట్ నిందితులకు ఏడాదిపాటు జైలుశిక్ష విధించారు. స్థానిక పత్రికల నివేదిక ప్రకారం, కోర్టు మూడు సంవత్సరాల జైలుశిక్ష నుండి ఒక ఏడాది శిక్షను నేర కోర్టు తగ్గించింది. అదే జాతీయుడైన నాల్గవ ముద్దాయికి ఈ నేరంలో ఆరోపణను కొట్టివేసింది. నిందితులకు జైలుశిక్ష పూర్తయిన తర్వాత దేశ బహిష్కరణకు ఆదేశించింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







