'బి.యస్.ఎన్.యల్' బంపర్ ఆఫర్
- January 23, 2017
టెలికాం రంగంలో ఉచితంపై పెద్ద పోటీనే నడుస్తోంది. జియోతో మొదలైన ఈ పోరులో ఒక్కోసారి ఒక్కో టెలికాం రంగం విభిన్న ఆఫర్లతో ముందుకొస్తున్నాయి. తాజాగా ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ మూడు నెలల పాటు ఉచిత కాల్స్ అంటూ సరికొత్త ఆఫర్తో వచ్చింది. అయితే ఈ ఆఫర్ ఈ నెల 24వ తేదీ నుంచి కొత్త బిఎస్ఎన్ఎల్ కనెక్షన్ను వాడేవారికి మాత్రమే వర్తిస్తుంది. రూ. 149తో రీచార్జ్ చేసుకుంటే దేశ వ్యాప్తంగా 30 రోజుల పాటు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ను చేసుకోవచ్చు. అదే రూ. 439తో రీచార్జ్ చేసుకుంటే మూడు నెలలపాటు ఉచిత వాయిల్స్ చేసుకోవచ్చు. అయితే ఇతర నెట్వర్క్లకు రోజుకు 30 నిమిషాలు మాత్రమే వాయిస్ కాల్స్ మాట్లాడుకునే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







