'బి.యస్.ఎన్.యల్' బంపర్ ఆఫర్
- January 23, 2017
టెలికాం రంగంలో ఉచితంపై పెద్ద పోటీనే నడుస్తోంది. జియోతో మొదలైన ఈ పోరులో ఒక్కోసారి ఒక్కో టెలికాం రంగం విభిన్న ఆఫర్లతో ముందుకొస్తున్నాయి. తాజాగా ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ మూడు నెలల పాటు ఉచిత కాల్స్ అంటూ సరికొత్త ఆఫర్తో వచ్చింది. అయితే ఈ ఆఫర్ ఈ నెల 24వ తేదీ నుంచి కొత్త బిఎస్ఎన్ఎల్ కనెక్షన్ను వాడేవారికి మాత్రమే వర్తిస్తుంది. రూ. 149తో రీచార్జ్ చేసుకుంటే దేశ వ్యాప్తంగా 30 రోజుల పాటు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ను చేసుకోవచ్చు. అదే రూ. 439తో రీచార్జ్ చేసుకుంటే మూడు నెలలపాటు ఉచిత వాయిల్స్ చేసుకోవచ్చు. అయితే ఇతర నెట్వర్క్లకు రోజుకు 30 నిమిషాలు మాత్రమే వాయిస్ కాల్స్ మాట్లాడుకునే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు









