వచ్చే ఏడాదినుండి మహిళల క్రికెట్ టోర్నీలు: కవిత
- January 23, 2017
వచ్చే ఏడాది నుంచి మహిళల క్రికెట్ టోర్నీ నిర్వహిస్తామని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, నిజామాబాద్ ఎంపీ కవిత వెల్లడించారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నీలో ముగింపు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. తుది పోరులో హైదరాబాద్పై విజయం సాధించిన జడ్చర్ల జట్టును ఆమె అభినందించారు.అనంతరం విజేతలకు బహుమతులను ప్రదానం చేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ దూసుకుపోతోందన్నారు. క్రీడాకారుల ప్రోత్సాహానికి అవసరమైన వసతుల్ని పెంచనున్నట్టు చెప్పారు.
తాజా వార్తలు
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు







