చలికాలం.. ఫ్రిజ్లో పెట్టే ఆహారం తీసుకోవద్దు.. ఎందుకు?..
- January 23, 2017
చలికాలంలో అధికంగా నీటిని సేవించాలి. శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి. చల్లగా ఉండే సమయంలోనే నీళ్లు అధికంగా సేవించాలి. ఆహారంలో వెల్లుల్లి, మిరియాల పొడి, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. తాజాగా తయారు చేసే ఆహారాన్ని తీసుకోవాలి.
ఫ్రిజ్ నుండి తీసుకున్న వెంటనే తినడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. ఫ్రిజ్లో పెట్టే ఆహారం చల్లగా ఉండటంతో పాటు వాటిపై బ్యాక్టీరియా సులభంగా చేరుతాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం ద్వారా శరీరంలో బ్యాక్టీరియా చేరి అనారోగ్య సమస్యలకు దారీ తీస్తాయి.
బాదం, జీడిపప్పు, సోయా ఉత్పత్తులను ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. శరీర ఉష్ణోగ్రత తగ్గితే వైరస్లు ఎక్కువగా సోకే అవకాశం ఉంది. కాబట్టి వెచ్చగా ఉండేందుకు ప్రయత్నించండి. పచ్చి పండ్లు.. కూరగాయాల్లో క్రిములు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కనుక ఉడకబెట్టని ఆహారానికి అంత ప్రాధాన్యత ఇవ్వకపోవడమే మంచింది. చెప్పులు లేకుండా, లేదా తడి చెప్పులతో నడవడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







